Andhra News: చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కుప్పంలో గెలవలేరు: పెద్దిరెడ్డి

కుప్పంలో చంద్రబాబే వైకాపాను రెచ్చగొట్టారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైకాపా కార్యకర్తలపై తెదేపా శ్రేణులే దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. 

Published : 27 Aug 2022 14:44 IST

కుప్పంలో చంద్రబాబే వైకాపాను రెచ్చగొట్టారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైకాపా కార్యకర్తలపై తెదేపా శ్రేణులే దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. 

Tags :

మరిన్ని