IND vs SL: విజయం తర్వాత టీమిండియా ఆటగాళ్ల ఆనందం
శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేయడంలో బౌలర్ల సిరాజ్ (4/32), కుల్దీప్ (2/16), మహ్మద్ షమీ (2/20) కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం బౌలర్లను కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇతర జట్టు సభ్యులు అభినందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందంతో కుల్దీప్, సిరాజ్ను అభినందిస్తున్న వీడియో మీరూ చూసేయండి.
Updated : 15 Jan 2023 22:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్