Chiranjeevi: కళాకారులను గౌరవించే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది: చిరంజీవి

కళాకారులకు అవార్డులు, ప్రశంసలు తరచుగా వస్తుంటాయని.. కానీ, తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని పద్మ పురస్కార విజేతలను సన్మానించడం హర్షించదగ్గ విషయమని సినీ నటుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. నంది అవార్డులకు ప్రజా గాయకుడు గద్దర్‌ పేరు పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయం సముచితమైనదేనని చెప్పారు. కళాకారులను గౌరవించే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. 

Published : 04 Feb 2024 14:56 IST

కళాకారులకు అవార్డులు, ప్రశంసలు తరచుగా వస్తుంటాయని.. కానీ, తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని పద్మ పురస్కార విజేతలను సన్మానించడం హర్షించదగ్గ విషయమని సినీ నటుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. నంది అవార్డులకు ప్రజా గాయకుడు గద్దర్‌ పేరు పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయం సముచితమైనదేనని చెప్పారు. కళాకారులను గౌరవించే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. 

Tags :

మరిన్ని