Kodandaram: మొదటిసారి మాట్లాడే అవకాశం.. ప్రజల తరఫునే మా గళం..!: ప్రొ.కోదండరామ్‌

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక అవడంపై ఆచార్య కోదండరామ్ (Kodandaram) సంతోషం వ్యక్తంచేశారు. మొదటిసారి తనకు మాట్లాడే అవకాశం లభించిందని, చట్టసభల్లో ప్రజల తరఫున తన గళాన్ని వినిపిస్తానని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆమోదం తెలిపిన గవర్నర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Updated : 26 Jan 2024 20:31 IST

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక అవడంపై ఆచార్య కోదండరామ్ (Kodandaram) సంతోషం వ్యక్తంచేశారు. మొదటిసారి తనకు మాట్లాడే అవకాశం లభించిందని, చట్టసభల్లో ప్రజల తరఫున తన గళాన్ని వినిపిస్తానని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆమోదం తెలిపిన గవర్నర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

మరిన్ని