Tamilanadu: ఉత్సవాల్లో మహిళా ఎస్సైపై కత్తితో దాడి..

తమిళనాడులోని సుట్టమల్లి సమీపంలోని పళవూర్‌ని ఆలయంలో ఉత్సవాలు జరుగుతుండగా మహిళా ఎస్సై మార్గరెట్ థెరిసా విధులు నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన దుండగుడు థెరిసా గొంతుపై కత్తితో దాడిచేశాడు. తీవ్ర గాయాలైన ఎస్సై అక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు తీవ్రగాయాలైన ఎస్సైని తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Published : 23 Apr 2022 19:20 IST

తమిళనాడులోని సుట్టమల్లి సమీపంలోని పళవూర్‌ని ఆలయంలో ఉత్సవాలు జరుగుతుండగా మహిళా ఎస్సై మార్గరెట్ థెరిసా విధులు నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన దుండగుడు థెరిసా గొంతుపై కత్తితో దాడిచేశాడు. తీవ్ర గాయాలైన ఎస్సై అక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు తీవ్రగాయాలైన ఎస్సైని తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags :

మరిన్ని