Tawang: భారత్-చైనా సరిహద్దులో.. పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్న తవాంగ్
భారత-చైనా ఘర్షణలకు అనేక సార్లు వేదికైన తవాంగ్ ప్రాంతం.. అరుణాచల్ ప్రదేశ్లో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. ఈ సరిహద్దు ప్రాంత అందాలను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ హోటళ్ల సంఖ్య పది రెట్లకుపైగా పెరిగింది. పర్యాటక రంగంలో స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
Updated : 17 Dec 2022 14:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..