Revanth reddy: ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు : రేవంత్ రెడ్డి

రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్  పోలీసుల తనిఖీలపై ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఓటమి భయంతోనే  కేసీఆర్‌ ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సాంకేతికంగా సేకరించిన డేటాను ఎత్తుకెళ్లడం దొంగతనమేనంటూ విమర్శించారు. ఫిర్యాదు కాపీనీ, ఎఫ్ఐఆర్‌ను పోలీసులు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు

Published : 14 Dec 2022 16:05 IST

రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్  పోలీసుల తనిఖీలపై ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఓటమి భయంతోనే  కేసీఆర్‌ ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సాంకేతికంగా సేకరించిన డేటాను ఎత్తుకెళ్లడం దొంగతనమేనంటూ విమర్శించారు. ఫిర్యాదు కాపీనీ, ఎఫ్ఐఆర్‌ను పోలీసులు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు

Tags :

మరిన్ని