Revanth reddy: ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు : రేవంత్ రెడ్డి
రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల తనిఖీలపై ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఓటమి భయంతోనే కేసీఆర్ ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సాంకేతికంగా సేకరించిన డేటాను ఎత్తుకెళ్లడం దొంగతనమేనంటూ విమర్శించారు. ఫిర్యాదు కాపీనీ, ఎఫ్ఐఆర్ను పోలీసులు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు
Published : 14 Dec 2022 16:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?