Earthquake: 7 రోజుల తర్వాత సజీవంగా బయటపడిన ఇద్దరు మహిళలు

తుర్కియే, సిరియాల్లో భూకంపం సంభవించిన ఏడు రోజుల తర్వాత కూడా.. శిథిలాల నుంచి బాధితులు ప్రాణాలతో బయటపడుతున్నారు. ఎముకలు కొరికే చలిలో మనుషులు హైపోథెర్మియాకు గురయ్యే సందర్భాల్లోనూ.. కొందరు మృత్యుంజయులుగా తిరిగి రావడం సహాయక బృందాలనే ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా మరో ఇద్దరు మహిళలను శిథిలాల నుంచి ప్రాణాలతో రక్షించారు. ఐతే ఇంకా అనేకమంది జాడ తెలియడంలేదు. వారి ఆచూకీపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. 

Published : 13 Feb 2023 22:25 IST

తుర్కియే, సిరియాల్లో భూకంపం సంభవించిన ఏడు రోజుల తర్వాత కూడా.. శిథిలాల నుంచి బాధితులు ప్రాణాలతో బయటపడుతున్నారు. ఎముకలు కొరికే చలిలో మనుషులు హైపోథెర్మియాకు గురయ్యే సందర్భాల్లోనూ.. కొందరు మృత్యుంజయులుగా తిరిగి రావడం సహాయక బృందాలనే ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా మరో ఇద్దరు మహిళలను శిథిలాల నుంచి ప్రాణాలతో రక్షించారు. ఐతే ఇంకా అనేకమంది జాడ తెలియడంలేదు. వారి ఆచూకీపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. 

Tags :

మరిన్ని