Earthquake: 7 రోజుల తర్వాత సజీవంగా బయటపడిన ఇద్దరు మహిళలు
తుర్కియే, సిరియాల్లో భూకంపం సంభవించిన ఏడు రోజుల తర్వాత కూడా.. శిథిలాల నుంచి బాధితులు ప్రాణాలతో బయటపడుతున్నారు. ఎముకలు కొరికే చలిలో మనుషులు హైపోథెర్మియాకు గురయ్యే సందర్భాల్లోనూ.. కొందరు మృత్యుంజయులుగా తిరిగి రావడం సహాయక బృందాలనే ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా మరో ఇద్దరు మహిళలను శిథిలాల నుంచి ప్రాణాలతో రక్షించారు. ఐతే ఇంకా అనేకమంది జాడ తెలియడంలేదు. వారి ఆచూకీపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.
Published : 13 Feb 2023 22:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM