YSRCP: గెలిచాక ఇంటింటికీ తాగునీరు ఇస్తామన్నారు.. ఏది మరి?: మంత్రిని నిలదీసిన మహిళ
కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని తంగరడోన గ్రామంలో జరిగిన గడప గడప కార్యక్రమంలో మంత్రి జయరామ్కు గ్రామస్థుల నుంచి నిరసన సెగ తగిలింది. గెలిచిన తర్వాత గ్రామానికి రహదారి, ఇంటింటికీ తాగునీరు వచ్చేలా చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారంటూ గ్రామస్థులు గుర్తు చేశారు. గెలిచిన ఇన్నాళ్లకు తాము గుర్తొచ్చామా అంటూ మంత్రిని అడ్డుకుని ప్రశ్నించారు. పోలీసులు వారిని అదుపు చేయాలని చూసినా.. గ్రామస్థులు మాత్రం మంత్రిని నిలదీశారు.
Published : 29 Nov 2022 12:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్