Visakha Lands: దిగ్భ్రాంతికి గురి చేస్తున్న కూర్మన్నపాలెం ప్రాజెక్ట్ ఒప్పదం
కష్టపడి కొనుగోలు చేసి, దశాబ్దాలుగా కాపాడుకుంటున్న భూముల్ని.. వాటి యజమానులు డెవలపర్లకు కారు చౌకగా ఇచ్చేస్తున్నారు. అదీ వైకాపా నాయకులు, వారి సన్నిహితులకే ఏరికోరి మరీ కట్టబెడుతున్నారు. అందులో 30 శాతమో, 20 శాతమో వాటా ఇస్తే చాలు.. అదీ కుదరదంటే కనీసం ఒక్క శాతం ఇచ్చినా సరే. ఇది తెలిసి రాష్ట్రంలోని వైకాపా నాయకులంతా.. విశాఖకు క్యూ కడుతున్నారట. అతిశయోక్తిలా అనిపించినా ఇదే వాస్తవం. ప్రపంచంలో ఎక్కడా లేని వింతలన్నీ ఇప్పుడు విశాఖలోనే జరుగుతున్నాయి.
Published : 13 Oct 2022 10:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!