YSRCP: వైకాపా నాయకుల వేధింపులకు మహిళ బలి

 వైకాపా నాయకుల వేధింపులకు తాళలేక ఓ అభాగ్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృత దేహాన్ని చూడనీయకుండా భర్తను, బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో జరిగిన ఈ ఉదంతం సంచలనం సృష్టించింది.

Published : 16 Nov 2022 09:18 IST

 వైకాపా నాయకుల వేధింపులకు తాళలేక ఓ అభాగ్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృత దేహాన్ని చూడనీయకుండా భర్తను, బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో జరిగిన ఈ ఉదంతం సంచలనం సృష్టించింది.

Tags :

మరిన్ని