YS Sharmila: వైతెపా అధికారంలోకి వస్తే తొలి సంతకం వాటిపైనే..: షర్మిల

వైతెపా అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్యం దుకాణాలను ఎత్తివేస్తానని వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. ఆదివారం వరంగల్‌లోని నక్కలపల్లి నుంచి ఎంజీఎం కూడలి వరకు షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర సాగింది. అర్హులకు 3 వేల రూపాయల పింఛన్‌తో పాటు ఉద్యోగాల నోటిఫికేషన్‌పైనే మొదటి సంతకం పెడతానని వెల్లడించారు. భారాస, కాంగ్రెస్, భాజపాలను తీవ్ర స్థాయిలో విమర్శించిన ఆమె..  రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తీసుకొస్తానని వెల్లడించారు.

Published : 05 Feb 2023 18:42 IST

వైతెపా అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్యం దుకాణాలను ఎత్తివేస్తానని వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. ఆదివారం వరంగల్‌లోని నక్కలపల్లి నుంచి ఎంజీఎం కూడలి వరకు షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర సాగింది. అర్హులకు 3 వేల రూపాయల పింఛన్‌తో పాటు ఉద్యోగాల నోటిఫికేషన్‌పైనే మొదటి సంతకం పెడతానని వెల్లడించారు. భారాస, కాంగ్రెస్, భాజపాలను తీవ్ర స్థాయిలో విమర్శించిన ఆమె..  రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తీసుకొస్తానని వెల్లడించారు.

Tags :

మరిన్ని