YS Sharmila: వైతెపా అధికారంలోకి వస్తే తొలి సంతకం వాటిపైనే..: షర్మిల
వైతెపా అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్యం దుకాణాలను ఎత్తివేస్తానని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఆదివారం వరంగల్లోని నక్కలపల్లి నుంచి ఎంజీఎం కూడలి వరకు షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర సాగింది. అర్హులకు 3 వేల రూపాయల పింఛన్తో పాటు ఉద్యోగాల నోటిఫికేషన్పైనే మొదటి సంతకం పెడతానని వెల్లడించారు. భారాస, కాంగ్రెస్, భాజపాలను తీవ్ర స్థాయిలో విమర్శించిన ఆమె.. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తీసుకొస్తానని వెల్లడించారు.
Published : 05 Feb 2023 18:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!