Sharannavaratri: అమ్మలగన్న అమ్మ.. 25 తలల దుర్గమ్మను చూశారా..?
నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బోధన్ మండలంలోని సాలుర గ్రామంలో 25 శిరస్సులతో దుర్గమ్మను నెలకొల్పారు. మహారాష్ట్రలోని ఉమ్మర్ఖేడ్ నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చామని.. తొమ్మిది రోజుల పాటు పూజలు ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. 25 తలల దుర్గామాతను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
Published : 27 Sep 2022 15:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్