Sharannavaratri: అమ్మలగన్న అమ్మ.. 25 తలల దుర్గమ్మను చూశారా..?

నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌ నియోజకవర్గంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బోధన్ మండలంలోని సాలుర గ్రామంలో 25 శిరస్సులతో దుర్గమ్మను నెలకొల్పారు. మహారాష్ట్రలోని ఉమ్మర్‌ఖేడ్ నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చామని.. తొమ్మిది రోజుల పాటు పూజలు ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. 25 తలల దుర్గామాతను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

Published : 27 Sep 2022 15:21 IST

నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌ నియోజకవర్గంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బోధన్ మండలంలోని సాలుర గ్రామంలో 25 శిరస్సులతో దుర్గమ్మను నెలకొల్పారు. మహారాష్ట్రలోని ఉమ్మర్‌ఖేడ్ నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చామని.. తొమ్మిది రోజుల పాటు పూజలు ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. 25 తలల దుర్గామాతను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

Tags :

మరిన్ని