Sharannavaratri: అమ్మలగన్న అమ్మ.. 25 తలల దుర్గమ్మను చూశారా..?
నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బోధన్ మండలంలోని సాలుర గ్రామంలో 25 శిరస్సులతో దుర్గమ్మను నెలకొల్పారు. మహారాష్ట్రలోని ఉమ్మర్ఖేడ్ నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చామని.. తొమ్మిది రోజుల పాటు పూజలు ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. 25 తలల దుర్గామాతను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
Published : 27 Sep 2022 15:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన బౌలర్లు.. చెన్నైపై గుజరాత్ విజయం
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!