Eluru: భీష్మునిచే ప్రతిష్ఠితమైన శివలింగం.. శ్రీ గాంగేశ్వరస్వామి దేవస్థానం
పరమశివుడు ఆది లయకారుడే కాదు.. ఆద్యాంతరహిత జ్యోతిర్లింగ స్వరూపుడు. ఆ ముక్కంటికి దేశమంతటా ఆలయాలున్నాయి. కొన్ని స్వయంభు ఆలయాలైతే.. మరికొన్ని ప్రతిష్ఠిత ఆలయాలు. అలాంటివాటిలో పురాణ ప్రసిద్ధుడు, మహాభారత కురువృద్ధుడైన భీష్మునిచే ప్రతిష్ఠితమైన శివలింగం ఉన్న శ్రీ గాంగేశ్వరస్వామి దేవస్థానం.. తడికలపూడిలో విరాజిల్లుతోంది. ఆ ఆలయ విశేషాలు తెలుకుందాం.
Published : 16 Nov 2023 19:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..