Eluru: భీష్మునిచే ప్రతిష్ఠితమైన శివలింగం.. శ్రీ గాంగేశ్వరస్వామి దేవస్థానం
పరమశివుడు ఆది లయకారుడే కాదు.. ఆద్యాంతరహిత జ్యోతిర్లింగ స్వరూపుడు. ఆ ముక్కంటికి దేశమంతటా ఆలయాలున్నాయి. కొన్ని స్వయంభు ఆలయాలైతే.. మరికొన్ని ప్రతిష్ఠిత ఆలయాలు. అలాంటివాటిలో పురాణ ప్రసిద్ధుడు, మహాభారత కురువృద్ధుడైన భీష్మునిచే ప్రతిష్ఠితమైన శివలింగం ఉన్న శ్రీ గాంగేశ్వరస్వామి దేవస్థానం.. తడికలపూడిలో విరాజిల్లుతోంది. ఆ ఆలయ విశేషాలు తెలుకుందాం.
Published : 16 Nov 2023 19:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్