బ్రేకింగ్
23 Apr 2024 | 17:25 IST
జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు: చంద్రబాబు
పాతట్నం: అహంకారంతో సీఎం జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తోందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తండ్రి ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వని దుర్మార్గుడు జగన్ అని మండిపడ్డారు. రాష్ట్రం గెలవాలనే మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. రామ్మోహన్ నాయుడిని మూడోసారి ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. జగన్ పాలనలో రాష్ట్రం, ప్రజలు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నిలిపిన వాహనాలు... గాలిలో ప్రాణాలు!
- రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
- కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
- లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
- 4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
- రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
- ఐపీఎల్ మొదలైనప్పట్నుంచి ఆ అలవాటు విపరీతంగా పెరిగిపోయింది..!
- రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
- ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత