Yadadri: గజవాహనంపై శ్రీ లక్ష్మీనరసింహుడు

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారిని గజవాహనంపై వీధుల్లో ఊరేగించారు. ఈ ఉత్సవాల్లో సీఎం సతీమణి శోభ, మంత్రి, ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. 

Updated : 28 Feb 2023 21:42 IST
1/17
గజవాహనంపై నారసింహుడు గజవాహనంపై నారసింహుడు
2/17
3/17
4/17
5/17
6/17
. .
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని