Yadadri: గజవాహనంపై శ్రీ లక్ష్మీనరసింహుడు
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారిని గజవాహనంపై వీధుల్లో ఊరేగించారు. ఈ ఉత్సవాల్లో సీఎం సతీమణి శోభ, మంత్రి, ఇంద్రకరణ్రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Updated : 28 Feb 2023 21:42 IST
1/17
గజవాహనంపై నారసింహుడు
2/17
3/17
4/17
5/17
6/17
.
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!