Vijayawada: దుర్గమ్మకు బంగారు బోనం
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి భక్తులు బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్లోని మహంకాళీ జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం తీసుకొచ్చారు. కమిటీ ఛైర్మన్ రాకేశ్ తివారీ, ఇతర కమిటీ సభ్యులు, తెలంగాణకు చెందిన కళాకారులు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. జోగిని విశా క్రాంతి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.
Updated : 03 Jul 2022 17:35 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు