Tirumala: తిరుమలలో రథసప్తమి.. చిన్నశేష వాహనంపై శ్రీవారు
తిరుమలలో రథసప్తమి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శ్రీవారికి సూర్యప్రభ వాహనసేవ, చిన్నశేష వాహనం నిర్వహించారు. రాత్రి వరకు వాహనసేవలు కొనసాగాయి. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత గరుడ వాహనం, 2-3 గంటల మధ్య హనుమంత వాహనంపై స్వామివారు అభయప్రదానం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ చిత్రాలు..
Updated : 16 Feb 2024 21:33 IST
1/32
చంద్రప్రభ వాహనంపై కొలువుదీరిన శ్రీ మలయప్ప స్వామి
2/32
కల్పవృక్ష వాహనంపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి
3/32
4/32
5/32
6/32
7/32
చిన్న శేష వాహనంపై శ్రీ మలయప్పస్వామి
8/32
9/32
10/32
11/32
12/32
13/32
14/32
సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న శ్రీవారు
15/32
16/32
17/32
18/32
19/32
20/32
21/32
22/32
23/32
24/32
25/32
26/32
27/32
28/32
29/32
30/32
31/32
32/32
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
ఐపీఎల్ 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్