Srisailam: కనులపండువగా మల్లికార్జునస్వామి రథోత్సవం

శ్రీశైలం మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి రథోత్సవం నేత్ర శోభితంగా జరిగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు శ్రీశైల పురవీధులకు తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల ఆలయ ఉత్సవ మూర్తులను శోభాయమానంగా ముస్తాబు చేసి రథంపై అధిష్ఠించారు.

Updated : 19 Feb 2023 20:19 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని