Balakrishna: జనాల్లోకి వెళ్దాం.. పోరాడదాం: బాలకృష్ణ

చంద్రబాబుపై ప్రభుత్వం కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టి, మానసికంగా వేధిస్తోందని.. న్యాయ పోరాటంతో విజయం సాధిద్దామని  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పార్టీ నాయకులతో అన్నారు.

Updated : 23 Sep 2023 07:30 IST

ఈనాడు, రాజమహేంద్రవరం: చంద్రబాబుపై ప్రభుత్వం కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టి, మానసికంగా వేధిస్తోందని.. న్యాయ పోరాటంతో విజయం సాధిద్దామని  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పార్టీ నాయకులతో అన్నారు. జనాల్లోకి వెళ్లి పోరాడదామన్నారు. హైకోర్టు, ఏసీబీ న్యాయస్థానంలో శుక్రవారం వచ్చిన తీర్పుల నేపథ్యంలో పార్టీ ముఖ్య నాయకులు రాజమహేంద్రవరం వచ్చి చంద్రబాబు కుటుంబానికి సంఘీభావం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని