IDBI: అమృత్‌ మహోత్సవ్‌ ఎఫ్‌డీ కాలవ్యవధి పొడిగింపు

ఐడీబీఐ బ్యాంకు అమృత్‌ మహోత్సవ్‌ ఎఫ్‌డీల కాలవ్యవధిని పొడిగించింది.

Published : 19 Sep 2023 17:31 IST

ఐడీబీఐ బ్యాంకు 375, 444 రోజుల అమృత్‌ మహోత్సవ్‌ ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలను గతంలోనే ప్రవేశపెట్టింది. ఈ డిపాజిట్‌ గడువు ఇంతకు ముందు 2023, సెప్టెంబర్‌ 30. దీన్ని బ్యాంకు 2023, అక్టోబర్‌ 31 వరకు పొడిగించింది. ఈ విషయాన్ని బ్యాంకు తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని