రుణ హమీ పథకం ద్వారా ఎంఎస్ఎమ్ఈలకు రూ.9000 కోట్లు
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే మార్పుచేసిన రుణ హామీ పథకం కింద ఎంఎస్ఎమ్ఈలకు రూ.9000 కోట్లు కేటాయించారు.
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే మార్పుచేసిన రుణ హామీ పథకం కింద ఎంఎస్ఎమ్ఈలకు రూ.9000 కోట్లు కేటాయించారు. రుణాల మంజూరు సమర్థంగా సాగేందుకు, ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు నేషనల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రస్తుత నిబంధనలపై విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించాలని ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలకు నిర్మలా సీతారామన్ సూచించారు. క్లెయిమ్ చేసుకోని షేర్లను, డివిడెండ్లను తిరిగి క్లెయిమ్ చేసుకునేందుకు అనుసంధానిత ఐటీ పోర్టల్ను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Supreme Court: లోక్సభ సభ్యత్వ అనర్హత.. ఫైజల్ అహ్మద్ పిటిషన్పై విచారణ నేడు
-
Crime News
Cyber Crime : ఇంట్లో కూర్చోబెట్టే కాజేత
-
World News
Saudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికుల మృతి
-
Politics News
Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు: అనిత
-
Politics News
Raghurama: నాడు తెదేపాలో లక్ష్మీపార్వతిలాగా నేడు వైకాపాలో సజ్జల వ్యవహరిస్తున్నారు
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు