భాజపా జిల్లా కార్యవర్గం ఎన్నిక
భాజపా కృష్ణా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ శ్రీరాజబాబు ప్రకటించారు.
గుడివాడ గ్రామీణం, న్యూస్టుడే: భాజపా కృష్ణా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ శ్రీరాజబాబు ప్రకటించారు. గుడివాడలోని భాజపా కార్యాలయంలో శుక్రవారం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా దివి చిన్మయ, నడకుదుటి గాయత్రి, తోట రంగనాథ్, తిరుమలశెట్టి శంకర్, వలపర్ల వెంకటేశ్వరరావు, వల్లభుని భిక్షం, పాలెపోగు లక్ష్మి, అట్లూరి దిలీప్ కుమార్, ప్రధాన కార్యదర్శులుగా అంగడాల సతీష్, తుంగల మురళీ కృష్ణ, సుదర్శనం శేషుకుమార్, పుప్పాల రామాంజనేయులు, కార్యదర్శులుగా దొండపాటి శ్రీనివాసరావు, గాజుల సిద్ధార్థ, బండ్ల గంగాధర్, పామర్తి పవన్, దింటకుర్తి పద్మజ, కోశాధికారిగా వైవీఆర్ పాండురంగారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా ఎన్.అయోధ్యరామ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా దోనేపూడి శివరామయ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా శలంకాయల లీలాకుమారి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా సీహెచ్.రాజశేఖర్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా పేరం శ్రీనివాసరావు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా పోలన అశోక్ ఎన్నికయ్యారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి జోగి ఇలాకాలో భారీగా ఎన్నికల తాయిలాల సీజ్
[ 09-05-2024]
ఎన్నికల వేళ.. పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు వైకాపా సిద్ధం చేసిన భారీ తాయిలాలు మంగళవారం అర్ధరాత్రి పోలీసులకు పట్టుబడ్డాయి. మంత్రి జోగి రమేష్ ఎన్నికల బరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటనపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నవ చరితకు వంద‘నమో’
[ 09-05-2024]
‘కాషాయం.. పసుపు.. తెలుపు... జెెండాలు ఒక్కటయ్యాయి. విజయవాడ రహదారులు జనసంద్రంగా మారాయి. వీధులన్నీ జనంతో పోటెత్తాయి. జై మోదీ.. జైజై చంద్రబాబు.. జై పవన్ కల్యాణ్... నినాదాలు మార్మోగాయి. కోలాటాలు, భాంగ్రా, సంప్రదాయ నృత్యాలతో తమనేతలకు ఘనస్వాగతం పలికారు. -
వంశీకి ఓటేస్తే.. మహిళలను అవమానించినట్లే: పవన్
[ 09-05-2024]
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు బుధవారం అపూర్వ స్వాగతం లభించింది. జంక్షన్లో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు.. గన్నవరం, పెనమలూరు, నూజివీడు, దెందులూరు నుంచి జనసేన, తెదేపా, భాజపా శ్రేణులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికాయి. -
నాలుగేళ్లుగా నాన్చారెందుకని?
[ 09-05-2024]
ఏం చేశారు?: ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ వేదికలపై ఎమ్మెల్యే కొడాలి నాని బాకా ఊదారు. ప్రస్తుతం ప్రచార వాహనాల్లో ఆడియో, వీడియోల్లోనూ ఇదే ఉపన్యాసం ప్రసారం చేస్తున్నారు. -
సంపద సృష్టిస్తాం... ప్రజలకే అందిస్తాం
[ 09-05-2024]
రాష్ట్రంలో సంపదను సృష్టించి.. ఆ సంపదను ప్రజలకు అందించేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
17,150 మంది ఓటు హక్కు వినియోగం
[ 09-05-2024]
ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 17,150 మంది పోస్టల్ బ్యాలట్ ద్వారా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. -
కూటమిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వేటు తప్పదు
[ 09-05-2024]
గన్నవరానికి చెందిన నలుగురు భాజపా నాయకులు తెదేపా, భాజపా, జనసేన పొత్తుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ శ్రీరాజబాబు బుధవారం తెలిపారు. -
కృత్రిమ మేధలో నిపుణుడినవుతా
[ 09-05-2024]
బుధవారం విడుదలైన పాలిసెట్-2024 ఫలితాల్లో విజయవాడకు చెందిన కొల్లి నిఖిలేష్ సాయి రాష్ట్ర స్థాయిలో 51వ ర్యాంక్ సాధించాడు. తండ్రి కృష్ణప్రసాద్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, తల్లి సాయిలక్ష్మి గృహిణి. -
దళితులపై దాడి కేసులో డీఎస్పీ సుభాష్ దర్యాప్తు
[ 09-05-2024]
పెదపులిపాకలో దళితులపై వైకాపా దాడి కేసుపై బుధవారం డీఎస్పీ సుభాష్ బుధవారం దర్యాప్తు చేపట్టారు. గత ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు.. -
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది
[ 09-05-2024]
ప్రధాని మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. ప్రజలకు అనుకూలమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వంతోనే తిరిగి గాడిలో పెట్టగలమని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. -
నకిలీ మద్యం.. తాగితే ప్రాణాంతకం
[ 09-05-2024]
నకిలీ మద్యం కొన్ని వేల కుటుంబాల్లో చీకట్లు నింపుతోంది. ఆర్థికంగా, అనారోగ్య పరంగా చితికిపోతున్న వ్యసనపరులు అర్థంతరంగా మృత్యువాత పడుతున్నారు. తీరప్రాంత మండలాల్లో రోజువారీ సంభవిస్తున్న మరణాల్లో ఆరు శాతం మద్యం సంబంధిత కారణాల వల్లే అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
సెటిల్మెంట్లకు అడ్డాగా భవానీ ద్వీపం
[ 09-05-2024]
నాడు: తెదేపా ప్రభుత్వ హయాంలో పర్యాటక రంగం దినదినాభివృద్ధి చెందింది. ప్రకాశం బ్యారేజి, భవానీ ద్వీపం వేదికగా తరచుగా వివిధ రకాల ఈవెంట్లు, కార్యక్రమాలను పర్యాటక నిర్వహించేది.