Rajamahendravaram: అదనపు బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు
అదనపు బస్సులు లేకపోవడంతో సంక్రాంతి సెలవుల తర్వాత నగరాలకు బయల్దేరిన ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
వీఎల్ పురం (రాజమహేంద్రవరం): అదనపు బస్సులు లేకపోవడంతో సంక్రాంతి సెలవుల తర్వాత నగరాలకు బయల్దేరిన ప్రయాణికులు అవస్థలు పడ్డారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వైపు వెళ్లేవారు అధికంగా ఉన్నా అదనపు ఏర్పాట్లు చేయలేదు. గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో ఆర్టీసీ తీరుపై వారు అసహనం వ్యక్తం చేశారు. చిన్నారులతో బస్టాండ్కు చేరుకున్నవారు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచే విజయవాడ వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి కేవలం రెండు బస్సులనే ఏర్పాటు చేశారు. మరో నాలుగు సిద్ధం చేయాల్సినప్పటికీ బస్సులు లేవంటూ ఆర్టీసీ అధికారులు చేతులెత్తేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న ఎన్డీయే కూటమి మేనిఫెస్టో ప్రకటిస్తాం: పవన్ కల్యాణ్
[ 28-04-2024]
ఎల్లుండి (ఈనెల 30)న ఎన్డీయే కూటమి మేనిఫెస్టో ప్రకటిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. -
వైకాపా మేనిఫెస్టో అంతా బూటకం
[ 28-04-2024]
వైకాపా ఎన్నికల మేనిపెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, అదంతా బూటకమని ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. -
నిలదీద్దాం.. వైకాపాను గద్దె దించేద్దాం
[ 28-04-2024]
కాకినాడ గ్రామీణం ఇంద్రపాలెం, పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో శనివారం రాత్రి నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభల్లో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అధికార పార్టీ నేతల అరాచకాలపై నిప్పులు చెరిగారు. -
మత్స్యకార కుటుంబాల కల.. మాటలతో వైకాపా వల
[ 28-04-2024]
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారులో హార్బర్.. 20 వేల మత్స్యకార కుటుంబాల కల. ఇది అందు బాటులోకి వస్తే కష్టాలన్నీ తీరిపోయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశపడ్డారు. వైకాపా సర్కారు దీనిపై ఎన్నో గొప్పలు చెప్పింది. -
వేణుగోపాలా.. ఇదేం మాయ?
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు అధికారపక్షం ఎంతకైనా తెగిస్తోంది. ప్రభుత్వం తీరును ఎన్నికల సంఘం తప్పుపడుతున్నా.. అధికార పక్షానికి అంటకాగుతున్న అధికారులపై చర్యలు తీసుకుంటున్నా... క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడంలేదు. -
జగనన్న సైనికులకు ఝలక్
[ 28-04-2024]
స్థానికంగా వాలంటీరు ఉద్యోగం వచ్చింది. కుటుంబంతో ఉంటూ ఊళ్లోనే ఇప్పటివరకు పనిచేసుకున్నా. అందులో భాగంగా రేషను పంపిణీలో భాగస్వామ్యం చేశారు. -
16,23,149.. ఇదీ ఓటర్ల సంఖ్య
[ 28-04-2024]
జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. రెండవ అనుబంధ జాబితా(సప్లిమెంటరీ)ను కూడా ప్రచురించి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే మొత్తం ఓటర్ల వివరాలను శనివారం కలెక్టర్ మాధవీలత వెల్లడించారు. -
ప్రలోభాలపై నిఘా వ్యవస్థ ప్రత్యేక దృష్టి
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న దృష్ట్యా విధి నిర్వహణలో యంత్రాంగం మరింత నిబద్ధతతో వ్యవహరించాలని, ప్రలోభాలు, ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని -
మహిళా గళం.. విజయపథం
[ 28-04-2024]
తెదేపా- జనసేన- భాజపా కూటమి నేతృత్వంలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ శనివారం రాజమహేంద్రవరంలో మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. -
అయిదేళ్లలో ఆర్టీసీ ఆస్తవ్యస్తం
[ 28-04-2024]
జగన్ పాలనలో అన్ని వ్యవస్థల మాదిరిగానే ఆర్టీసీ సైతం చితికిపోయింది. ప్రభుత్వంలో విలీనం పేరిట ఆశలు కల్పించిన సీఎం.. తర్వాత అచేతన స్థితిలో వదిలేశారు. -
మా అందరి స్వస్థలం పిఠాపురం
[ 28-04-2024]
తమ స్వస్థలం పిఠాపురంగా భావిస్తున్నామని మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్తేజ్ అన్నారు. పి -
జగనన్నా.. ఇదేనా ‘మీ సేవ’..!
[ 28-04-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 215 మీసేవ కేంద్రాలు ఉండేవి. -
ఉమ్మడి జిల్లాల ఎక్సైజ్ అధికారులకు సహకరిస్తాం..
[ 28-04-2024]
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా యానాంలో మద్యం అమ్మకాల నియంత్రణ, అక్రమ రవాణా జరక్కుండా తగిన చర్యలకు తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని పరిపాలనాధికారి ఆర్.మునిస్వామి తెలిపారు. -
సత్యదేవుని కల్యాణోత్సవాలపై సమీక్ష నేడు
[ 28-04-2024]
మే 18 నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణ, భక్తులకు ఏర్పాట్లపై ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నామని ఆలయ అధికారులు తెలిపారు. -
జగన్ను నమ్మకండి: గిడుగు
[ 28-04-2024]
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని వైఎస్ జగన్మోహన్రెడ్డిని నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో కుమార్తె మృతి
[ 28-04-2024]
ద్విచక్ర వాహనం అదుపుతప్పి విభాగినిని ఢీకొన్న ప్రమాదంలో కోమటి హర్షిణి (8) మృతిచెందగా తండ్రి సురేష్ తీవ్రగాయాలతో బయటపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి