logo

తెదేపాలో పలువురి చేరిక

మండలంలోని ఏ.మల్లవరం గ్రామానికి చెందిన పలువురు.. నాయకుడు లెక్కల రాము ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. 

Published : 18 Apr 2024 11:24 IST

రౌతులపూడి: మండలంలోని ఏ.మల్లవరం గ్రామానికి చెందిన పలువురు.. నాయకుడు లెక్కల రాము ఆధ్వర్యంలో తెదేపా లో చేరారు.  తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభ, ఉప సర్పంచ్ రొంగల రాజేశ్వరి, మాజీ ఎంపీటీసీ కాకి సత్యనారాయణ, ఆయన కుమారుడు కాకి రామకృష్ణ, సుర్ల సత్యనారాయణ మరికొంత మందికి  కండువా  కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆమె వారికి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని