logo

జాతీయస్థాయి హాకీ పోటీలకు నలుగురి ఎంపిక

ఈ నెల 11 నుంచి 22వ తేదీ వరకు  పుణెలో జరిగే  జాతీయస్థాయి హాకీ పోటీలకు జిల్లాకు చెందిన నలుగురు ఎంపికయ్యారని హాకీ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏర్పుల కృష్ణ తెలిపారు.

Published : 09 Dec 2021 02:41 IST

అమీన్‌పూర్‌, న్యూస్‌టుడే: ఈ నెల 11 నుంచి 22వ తేదీ వరకు  పుణెలో జరిగే  జాతీయస్థాయి హాకీ పోటీలకు జిల్లాకు చెందిన నలుగురు ఎంపికయ్యారని హాకీ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏర్పుల కృష్ణ తెలిపారు. అమీన్‌పూర్‌ మండలం, కిష్టారెడ్డిపేటకు చెందిన జశ్వంత్‌, పటాన్‌చెరుకు చెందిన సాయి, బీహెచ్‌ఈఎల్‌కు చెందిన టీ.సందీప్‌, ఎల్‌ఐజీ భరత్‌నగర్‌కు చెందిన ఎస్‌.సందీప్‌ ఎంపికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని