logo

ఎస్పీబాలు పురస్కారానికి పార్థసారథి ఎంపిక

కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌, శ్రీ డెవలపర్స్‌ ఆధ్వర్యంలో ఈనెల 7న రవీంద్రభారతిలో దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ద్వితీయ వర్థంతి నిర్వహించనున్నారు.

Published : 04 Oct 2022 03:03 IST

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌, శ్రీ డెవలపర్స్‌ ఆధ్వర్యంలో ఈనెల 7న రవీంద్రభారతిలో దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ద్వితీయ వర్థంతి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సినీ నేపథ్య గాయకుడు, ‘పాడుతా తీయగా’ విజేత నేమాని పార్థసారథిని ‘కిన్నెర-గానగంధర్వుడు ఎస్పీ బాలు’కు పురస్కారం ప్రదానం చేస్తామని నిర్వాహకులు మద్దాళి రఘురామ్‌, భోగరాజు మూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని