logo

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు

మండలంలోని  కారేపల్లి, మాదారంతో పాటు పలు గ్రామాల్లో మేడే వేడుకలు  నిర్వహించారు.

Published : 01 May 2024 12:54 IST

కారేపల్లి:  మండలంలోని  కారేపల్లి, మాదారంతో పాటు పలు గ్రామాల్లో మేడే వేడుకలు  నిర్వహించారు. డోలమైట్ మైన్స్ కార్మికులు ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. సీపీఎం, సీపీఐ అనుబంధ కార్మిక సంఘాల నాయకులు ఆయా  జెండాలను ఎగురవేశారు. అనంతరం  కార్మిక సంఘాలు వర్ధిల్లాలి అంటూ  నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని