logo

నిరుపేదలకు అన్నదానం

స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో సామాజిక కార్యకర్త జగదుర్తి చక్రి రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలకు బుధవారం అన్నదానం నిర్వహించారు.

Published : 17 Apr 2024 19:30 IST

వెల్దుర్తి: స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో సామాజిక కార్యకర్త జగదుర్తి చక్రి రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలకు బుధవారం అన్నదానం నిర్వహించారు. పండుగ రోజున వృద్ధులు, పేదల ఆకలి తీర్చేందుకు ఈ కార్యక్రమం  చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని