logo

అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

సింగోటం లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం అశ్వవాహన సేవ, రాత్రి వేధామంత్రలతో స్వామి వారి కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని

Published : 17 Jan 2022 01:49 IST

స్వామి వారి కల్యాణంలో పాల్గొన్న ఆదిత్య లక్ష్మారావు

కొల్ల్లాపూర్‌ పట్టణం, న్యూస్‌టుడే : సింగోటం లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం అశ్వవాహన సేవ, రాత్రి వేధామంత్రలతో స్వామి వారి కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కన గ్రామాల ప్రజలు తరలివచ్చారు. స్వామి వారి కల్యాణంలో ఆలయ ధర్మకర్త ఆదిత్యలక్ష్మారావు  హాజరై ప్రత్యేక పూజలు చేశారు.  17న సింహవాహన సేవ ఉంటుందని ఆలయ ఈవో రామశర్మ తెలిపారు.

అశ్వవాహన సేవలో ఊరేగింపుగా ఉత్సవ మూర్తులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని