ఆ ముగ్గురూ ఖరారు..
నామినేషన్ దాఖలుకు ఆఖరిరోజున భాజపా ఉమ్మడి జిల్లాలో మూడుస్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. వారి వ్యక్తి‘గతం’ ఇదీ...!
నామినేషన్ దాఖలుకు ఆఖరిరోజున భాజపా ఉమ్మడి జిల్లాలో మూడుస్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. వారి వ్యక్తి‘గతం’ ఇదీ...!
నియోజకవర్గం : దేవరకద్ర
అభ్యర్థి : కొండ ప్రశాంత్కుమార్రెడ్డి
తల్లిదండ్రులు : కొండ విజయలక్ష్మి, కొండ సూర్యప్రతాప్రెడ్డి
పుట్టిన తేదీ : 18-04-1984
స్వస్థలం : దేవరకద్ర
విద్యాభ్యాసం : డిగ్రీ(బీఎస్సీ)
వృత్తి : రాజకీయం, వ్యాపారం
రాజకీయ ప్రవేశం : 2014 నుంచి కాంగ్రెస్లో కొనసాగిన ఆయన వివిధ పార్టీ పదవులు చేపట్టారు. ఇటీవలి వరకు టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉన్న ఆయన దేవరకద్ర నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్రెడ్డికి టికెట్ ఖరారు చేయటంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరారు. భాజపా నుంచి టికెట్ సాధించారు.
పేరు: పెరుమాళ్ల రాజగోపాల్
పుట్టినతేది: 10.9.1959
స్వగ్రామం: అలంపూర్
చదువు: ఎం.కాం..ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్
వృతి: బ్యాంక్ అఫ్ బరోడా చీఫ్ మేనేజర్ రాజకీయ రంగప్రవేశం: 9.3.2021, భాజపా అధికార ప్రతినిధిగా.. భార్య: క్రాంతి
కుమార్తెలు: డా.సాయిసాహితి, సాయి రచన (డిజిటల్ టెక్నాలజి డైరెక్టర్ యూఎస్ఏ)
కుమారుడు సాయిశరత్: ఏరోనాటికల్ ఇంజినీర్ (యూఎస్ఏ)
తల్లిదండ్రులు: కిష్టన్న, నారాయణమ్మ.
నేపథ్యం: 20 ఏళ్లపాటు బ్యాంక్ యూనియన్ లీడర్గా పనిచేశారు. 1 నుంచి 10 వరకు అలంపూర్.. డిగ్రీ నుంచి ఎంకాం వరకు ఉస్మానియా యూనివర్సిటి హైదరాబాద్
న్యూస్టుడే, శాంతినగర్
పేరు : అనుజ్ఞారెడ్డి
చదువు : బీటెక్, ఎంస్ (అమెరికా)
వృత్తి : విద్యాసంస్థల నిర్వహణ
కుటుంబ నేపధ్యం : స్వాతి (భార్య), ఆదిత్య (కుమారుడు), ఆరాధ్యగాయత్రి (కుమార్తె)
రాజకీయ ప్రవేశం : 2005 నుంచి 2011 వరకు అమెరికాలో గూగుల్ సంస్థలో మేనేజర్గా పని చేశారు. అనంతరం వనపర్తిలో ఆయన తల్లిదండ్రులు అరుణ, వెంగళ్రెడ్డి నిర్వహిస్తున్న విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు. 2019లో భాజపాలో చేరారు. 2020లో వనపర్తిలో కౌన్సిలర్గా పోటీ చేసి ఓడి పోయారు. ప్రస్తుతం వనపర్తి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా ఉన్నారు.
న్యూస్టుడే, వనపర్తి న్యూటౌన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలమూరులో గెలిచి.. దిల్లీలో మెరిసి
[ 28-04-2024]
వెనకబడిన ప్రాంతంగా పేరున్న మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం ఉద్దండులైన ఎంపీలను అందించింది. ఇక్కడ గెలిచిన పలువురికి మంత్రి పదవులు దక్కగా కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. -
భారాస హయాంలోనే అభివృద్ధి
[ 28-04-2024]
50 ఏళ్ల కాంగ్రెస్, తెదేపా పాలనలో పాలమూరుకు ఏమైనా న్యాయం జరిగిందా? అని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఆయన చేపట్టిన ‘పోరుబాట’ బస్సుయాత్ర శనివారం నాగర్కర్నూల్లో కొనసాగింది. -
యువత.. మార్చేను నేతలరాత
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు యువ మంత్రం జపిస్తున్నారు. -
రానున్న ఐదురోజులు వడగాల్పులు: కలెక్టరు హెచ్చరిక
[ 28-04-2024]
రానున్న ఐదు రోజులు నారాయణపేట జిల్లాలో తీవ్రమైన వడగాల్పులతో పాటు ఉష్ణ్రోగ్రతలు రికార్డు స్థాయిలో 45డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. -
నేడు గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి పరీక్ష
[ 28-04-2024]
మహాత్మా జ్యోతిబా ఫులే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 28న టీఎస్ ఆర్జేసీ, ఆర్డీసీ సెట్ - 2024 నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి రవిప్రకాశ్ తెలిపారు. -
ఓటర్లు ప్రలోభాలకు లొంగొద్దు
[ 28-04-2024]
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటరు విధిగా వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. ఈ నెల 29న ఓటరు చైతన్య శోభాయాత్ర పేరుతో జిల్లా కేంద్రంలో మెగా ర్యాలీ నిర్వహించే కార్యక్రమంపై -
అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగొద్దు: కలెక్టర్
[ 28-04-2024]
జిల్లాలో వచ్చే ఐదు రోజులు తీవ్రమైన వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సూచించారు. -
క్రియాశీల నేతలకు ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రాధాన్యం
[ 28-04-2024]
భాజపా, భారాస అసత్య ప్రచారాలను తిప్పి కొట్టేందుకు కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని.. లోక్సభ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే యువజన కాంగ్రెస్ కార్యకర్తల్లో 60 శాతం మందికి స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, -
కృష్ణానీటిపై జగన్తో కేసీఆర్ చీకటి ఒప్పందం : యెన్నం
[ 28-04-2024]
కృష్ణానది నీటిని ఆంధ్రప్రదేశ్కు ఇచ్చేలా జగన్తో అప్పటి సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
దామరగిద్దలో వివాహిత దారుణహత్య
[ 28-04-2024]
దామరగిద్దలో మహిళ దారుణ హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన మహిళ మరో ఇంట్లో మృతదేహమై కనిపించింది. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యం
[ 28-04-2024]
రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చి మైదానంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి నిర్వహించిన సభకు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. -
నేడు బీసీ గురుకులాల్లో ప్రవేశానికి పరీక్ష
[ 28-04-2024]
మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకులాల జిల్లా సమన్వయకర్త సుగుణశ్రీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!