logo

ఘనంగా మారెమ్మ అమ్మవారి జాతర

మండలంలోని చిన్నధన్వాడ గ్రామ శివారులో తుంగభద్ర నది తీరంలో కొలువైన మారెమ్మ అమ్మవారి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది.

Published : 16 Apr 2024 17:58 IST

రాజోలి: మండలంలోని చిన్నధన్వాడ గ్రామ శివారులో తుంగభద్ర నది తీరంలో కొలువైన మారెమ్మ అమ్మవారి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. జాతర సందర్భంగా నిర్వాహకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తుంగభద్ర నది దాటి మారెమ్మ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని వివిద గ్రామాల ప్రజలతోపాటు అయిజ, గట్టు మండలం, కర్నాటక నుంచి భక్తులు తరలి వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని