logo

రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు

లోక్‌సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్‌, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్‌కుమార్‌, తుమ్మలపల్లి పృథ్విరాజ్‌ నామినేషన్‌ వేశారు.

Published : 20 Apr 2024 01:22 IST

మెదక్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్‌, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్‌కుమార్‌, తుమ్మలపల్లి పృథ్విరాజ్‌ నామినేషన్‌ వేశారు. మొదటి రోజు నలుగురు నామపత్రాలు దాఖలు చేయగా, రెండో రోజు నలుగురు వేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మంది నామినేషన్‌ వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని