చెరువును కాపాడుకుందాం
కావలి పట్టణంలోని మందాటి చెరువును కాపాడుకుందాం అంటూ ముసునూరు వాసులు నిరసన ర్యాలీ చేపట్టారు.
కావలి: కావలి పట్టణంలోని మందాటి చెరువును కాపాడుకుందాం అంటూ ముసునూరు వాసులు నిరసన ర్యాలీ చేపట్టారు. శనివారం మందాటి చెరువు కట్టపై ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిరక్షణ సమితికి చెందిన విశ్రాంత అధ్యాపకులు కనుమూరు బాపిరెడ్డి మాట్లాడుతూ.. చెరువు ఆక్రమణలకు గురి కావడం బాధాకరమన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆక్రమణల నుంచి చెరువులు కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మందాకిరణ్, కోటేశ్వరరావు, రమణయ్య, జార్జి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లీ బిడ్డ ఆరోగ్యంగా వుండాలి
[ 09-05-2024]
పట్టణంలో వెంగళరాపు నగర్ పీహెచ్సీ, డాక్టర్ రామ్ సెంటర్, జవహర్ భారతి విశ్వోదయ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. -
‘సారాజ్యంలో’ సమిధలు
[ 09-05-2024]
నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి అతిగా మద్యం తాగడంతో కాలేయం పూర్తిగా దెబ్బతింది. స్థానికంగా ఉన్న పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. చివరకు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళితే.. కాలేయ మార్పిడి చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. -
నెల్లూరు పార్లమెంట్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
[ 09-05-2024]
‘ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమైంది. అయిదేళ్ల వైకాపా రాక్షస పాలనకు మరికొన్ని రోజుల్లో ముగింపు పడనుంది. మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్కల్యాణ్ చతురతతో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేద్దాం. పరిశ్రమలు నెలకొల్పడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కంకణబద్ధులవుతాం. -
జగన్మాయ.. శాశ్వత భవనాలేమాయ!
[ 09-05-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో జగన్ సర్కారు ఉన్నత విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. అందుకు నిదర్శనం.. కందుకూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఉద్యాన కళాశాలకు శాశ్వత భవనాలను నిర్మించడంలో జరుగుతున్న జాప్యమే. -
స్వచ్ఛత.. నిర్లక్ష్యపు ఘనత
[ 09-05-2024]
నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేయడంతో కేంద్రం నగర, పురపాలికలకు స్వచ్ఛ ర్యాంకులు ప్రకటిస్తోంది. బహిరంగ మలమూత్రŸ విసర్జన లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలనేది.. ర్యాంకులు ఇవ్వడంలో ఉద్దేశం. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం స్వచ్ఛ మరుగుదొడ్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉన్నవి మూతపడినా పట్టించుకోలేదు. -
జీపీఎస్ వాహనాల్లోనే ఈవీఎంల తరలింపు
[ 09-05-2024]
జిల్లాలో ఈనెల 13న ఎన్నికల పోలింగ్కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి పోలింగ్ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
వైకాపా నాయకుల ఓట్ల బేరం
[ 09-05-2024]
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైకాపాకు గ్రామస్థాయిలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దీంతో అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు తెరదీశారు. -
అయిదేళ్లలో మోదీకి వారంతా మద్దతు
[ 09-05-2024]
కేంద్రంలో మోదీ అవలంబిస్తున్న విధానాలు సమర్థిస్తూ.. ఆయన ఒత్తిడికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం, తెదేపా, జనసేనలు పనిచేస్తున్నాయని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. నెల్లూరులోని సీపీఎం కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
ఇళ్లు.. ఊళ్లు.. ఏమయ్యాయ్?
[ 09-05-2024]
పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం.. ఇందుకు జగనన్న కాలనీలు ఏర్పాటుచేస్తాం. ఊళ్లే ఏర్పాటవుతాయని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అప్పగించారు. కానీ వాటిలో సౌకర్యాలు ఏర్పాటుకాలేదు. నడిచేందుకు రోడ్డు.. తాగేందుకు నీరు లేక పడరాని పాట్లు పడుతున్నారు. -
కొద్దిపాటి వర్షం నగరం.. సంద్రం
[ 09-05-2024]
నెల్లూరు నగరంలో మంగళవారం రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికే రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. మురుగుతో కలసిన వర్షపునీరు ఎక్కడికక్కడ ఆగి నగరవాసులకు ఇబ్బందులు కలిగించాయి. -
అసౌకర్యాల కొండ
[ 09-05-2024]
మండల కేంద్రమైన కొండాపురం వార్డుల్లో మౌలిక వసతుల లేమితో అనేక సమస్యలు పేరుకుపోయాయి. వైకాపా ప్రభుత్వ కాలంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పరిష్కారం మార్గం చూపలేదని పంచాయతీ ప్రజలు విమర్శిస్తున్నారు. -
కాలనీలు.. సమస్యలకు నిలయాలు
[ 09-05-2024]
పట్టణంలోని పలు వార్డుల్లో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. జనావాసాల్లో ఉండే ఖాళీ ప్లాట్లు చెత్తాచెదారంతో నిండిపోయాయి. -
నేడూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 09-05-2024]
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో గురువారం కూడా ఫెసిలిటేషన్ కేంద్రాలు పని చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
11వ తేదీ ఆరు గంటల వరకే ప్రచారానికి అనుమతి
[ 09-05-2024]
ఈనెల 11వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకే ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. -
వడదెబ్బకు తల్లీతనయుడి మృతి
[ 09-05-2024]
నిరుపేద కుటుంబం...సరైన పోషణ లేదు. ఆపై వృద్ధాప్యం నేపథ్యంలో వడదెబ్బ కారణంగా ఇంటిలోనే తల్లీతనయులు ఒకేసారి మృతిచెందారు. ఈ సంఘటన దువ్వూరు గ్రామంలో వెలుగుచూసింది. ఎవరూ గుర్తించకపోవటంతో వారి మృతదేహాలు మూడు రోజులపాటు ఇంటిలోనే ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో..
-
ఇంధనం కటకట..! రఫా ఆస్పత్రులపై ‘డబ్ల్యూహెచ్వో’ ఆందోళన
-
పారిస్ ఒలింపిక్స్లో ఏదైనా జరగొచ్చు: నీరజ్ చోప్రా
-
రన్వే పై జారిన బోయింగ్ 737 విమానం.. 10మందికి గాయాలు
-
కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వదిలేస్తాడా? వచ్చే మెగా వేలానికి ముందు భారీ షాక్ తప్పదా?
-
నిన్ను అవమానించిన వాళ్లకు ఇలా సమాధానం చెప్పు: పూరి జగన్నాథ్