logo

రుద్రూర్‌లో జాతీయ సమైక్యతా రక్షాబంధన్‌

మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం జాతీయ సమైక్యతా రక్షాబంధన్‌ నిర్వహించారు. చిక్కడ్‌పల్లిలో ముస్లిం మహిళలు హిందువులకు రాఖీలు కట్టి మిఠాయిలు

Updated : 12 Aug 2022 17:09 IST

రుద్రూర్‌: మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం జాతీయ సమైక్యతా రక్షాబంధన్‌ నిర్వహించారు. చిక్కడ్‌పల్లిలో ముస్లిం మహిళలు హిందువులకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. మండల కేంద్రంలో భాజపా నాయకులు ద్విచక్రవాహనాల ర్యాలీ చేపట్టారు. రుద్రూర్‌లో ముస్లింలు జాతీయ జెండాలను చేతబూని మసీదు నుంచి బస్టాండు చౌరస్తా వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని