రుద్రూర్లో జాతీయ సమైక్యతా రక్షాబంధన్
మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం జాతీయ సమైక్యతా రక్షాబంధన్ నిర్వహించారు. చిక్కడ్పల్లిలో ముస్లిం మహిళలు హిందువులకు రాఖీలు కట్టి మిఠాయిలు
రుద్రూర్: మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం జాతీయ సమైక్యతా రక్షాబంధన్ నిర్వహించారు. చిక్కడ్పల్లిలో ముస్లిం మహిళలు హిందువులకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. మండల కేంద్రంలో భాజపా నాయకులు ద్విచక్రవాహనాల ర్యాలీ చేపట్టారు. రుద్రూర్లో ముస్లింలు జాతీయ జెండాలను చేతబూని మసీదు నుంచి బస్టాండు చౌరస్తా వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైద్యురాలి నిర్వాకం.. గాల్లో కలిసిపోయిన బాలింత ప్రాణం!
[ 10-05-2024]
వైద్యురాలి నిర్వాకంతో నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఓ ప్రైవేటు ఆస్పత్రికి కాన్పు కోసం వచ్చిన మహిళ అర్ధంతరంగా తనువు చాలించింది.. -
కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి
[ 10-05-2024]
కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కందూరి లింబాద్రి అన్నారు. -
బసవేశ్వర్ మహారాజ్ 891వ జయంతి
[ 10-05-2024]
ఇందూర్ నగరంలో స్థానిక నాందేవాడ శివాజీ చౌక్ వద్ద వీర శైల లింగాయత్ సంఘం దుబ్బ వారి ఆధ్వర్యంలో సంతు బసవేశ్వర్ మహారాజ్ 891వ జయంతిని నిర్వహించారు. -
రక్తం కొరత
[ 10-05-2024]
ఎండలు మండిపోతున్నాయి. కళాశాలలకు సెలవులు. వేసవి తాపానికి దాతలు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. -
పాఠశాలల అభివృద్ధికి రూ.39.38 కోట్లు
[ 10-05-2024]
ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ల పేరుతో మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములను చేసి వారి సహకారంతోనే బడుల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. -
అమలుకాని చలువ పైకప్పు విధానం
[ 10-05-2024]
ఎండలు మండుతున్నాయి. మే మొదటి వారం నుంచి అమాంతంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇ -
మోదీ ఉంటేనే దేశం సురక్షితం
[ 10-05-2024]
దేశం అభివృద్ధి పథంలో, సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని కావాలని తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. -
ప్రతి గౌడ కుటుంబానికి ఐదెకరాలు
[ 10-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో మాట్లాడి ప్రతి గౌడ కుటుంబానికి ఐదెకరాల భూమి ఇప్పించేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీనవన్రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. -
ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా
[ 10-05-2024]
ప్రధాని మోదీ ఇస్తానన్న రూ.15 లక్షలు, రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడా అని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. -
ఆ ఓటర్లే కీలకం
[ 10-05-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానంలో గెలుపోటములపై మహిళ, యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. -
వయోవృద్ధులే నయం
[ 10-05-2024]
ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలంటూ అధికారులు ఒక వైపు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. -
ఓటు పిలుస్తోంది.. రారండోయ్
[ 10-05-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉంది. -
జీవన్రెడ్డి మాల్కు నోటీసులు
[ 10-05-2024]
ఆర్మూర్లోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్రెడ్డి మాల్కు గురువారం ఆర్టీసీ అధికారులు నోటీసులు అందజేశారు. -
నినాదం.. చైతన్యం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 100 శాతం పోలింగ్ నమోదయ్యేలా అధికారులు అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నారు. -
ప్రతినబూనుతున్నాం.. అమ్మానాన్నకు చెబుతాం
[ 10-05-2024]
అర్హులైన వారంతా తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటును ఆయుధంగా మల్చుకోవాలని చిన్నారులు సందేశాన్నిచ్చారు. -
చనిపోవాలనుకుంటున్నానని స్నేహితుడికి కాల్
[ 10-05-2024]
దోమకొండకు చెందిన యువకుడు గోత్రాల విక్రమ్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని మిత్రుడికి కాల్ చేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్