logo

సాంకేతిక లోపంతో నిలిచిన రైలు

సీతానగరం రైల్వేస్టేషన్‌ సమీపంలో గుంటూరు- రాయగడ పాసింజరు రైలు ఆదివారం కొంత సేపు నిలిచిపోయింది. గుంటూరు నుంచి వస్తున్న రైలు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడడంతో రైల్వే పైవంతెన ముందు నిలిపేశారు.

Published : 30 Jan 2023 03:07 IST

మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

సీతానగరం, న్యూస్‌టుడే: సీతానగరం రైల్వేస్టేషన్‌ సమీపంలో గుంటూరు- రాయగడ పాసింజరు రైలు ఆదివారం కొంత సేపు నిలిచిపోయింది. గుంటూరు నుంచి వస్తున్న రైలు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడడంతో రైల్వే పైవంతెన ముందు నిలిపేశారు. సిబ్బంది సమస్యను గుర్తించి మరమ్మతులు చేపట్టారు. పది నిమిషాల తర్వాత యథావిధిగా ప్రయాణం ముందుకు సాగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని