logo

గౌరమ్మ ఊరేగింపు.. బతుకమ్మ సంబరాలకు ముగింపు

మన్యంలో సద్దుల బతుకమ్మ సంబురం అంగరంగ వైభవంగా ముగిసింది. మండలంలోని బీసీమర్రిగూడెం, రామచంద్రాపురం, అంకన్నగూడెం, బోదాపురంలో బతుకమ్మ గద్దెలను ప్రత్యేకంగా అలంకరించారు.

Published : 05 Oct 2022 02:17 IST


రామచంద్రాపురంలో ప్రత్యేకంగా రూపొందించిన గద్దె వద్ద మహిళలు

వెంకటాపురం, న్యూస్‌టుడే: మన్యంలో సద్దుల బతుకమ్మ సంబురం అంగరంగ వైభవంగా ముగిసింది. మండలంలోని బీసీమర్రిగూడెం, రామచంద్రాపురం, అంకన్నగూడెం, బోదాపురంలో బతుకమ్మ గద్దెలను ప్రత్యేకంగా అలంకరించారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలకు గద్దెల వద్దకు చేర్చి  మహిళలు, యువతులు, వృద్ధులు రాత్రంతా ఆటపాటలతో సందడి చేసి మంగళవారం సమీపంలోని గోదావరి, ఉప నదుల్లో నిమజ్జనం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని