గౌరమ్మ ఊరేగింపు.. బతుకమ్మ సంబరాలకు ముగింపు
మన్యంలో సద్దుల బతుకమ్మ సంబురం అంగరంగ వైభవంగా ముగిసింది. మండలంలోని బీసీమర్రిగూడెం, రామచంద్రాపురం, అంకన్నగూడెం, బోదాపురంలో బతుకమ్మ గద్దెలను ప్రత్యేకంగా అలంకరించారు.
రామచంద్రాపురంలో ప్రత్యేకంగా రూపొందించిన గద్దె వద్ద మహిళలు
వెంకటాపురం, న్యూస్టుడే: మన్యంలో సద్దుల బతుకమ్మ సంబురం అంగరంగ వైభవంగా ముగిసింది. మండలంలోని బీసీమర్రిగూడెం, రామచంద్రాపురం, అంకన్నగూడెం, బోదాపురంలో బతుకమ్మ గద్దెలను ప్రత్యేకంగా అలంకరించారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలకు గద్దెల వద్దకు చేర్చి మహిళలు, యువతులు, వృద్ధులు రాత్రంతా ఆటపాటలతో సందడి చేసి మంగళవారం సమీపంలోని గోదావరి, ఉప నదుల్లో నిమజ్జనం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి
[ 09-05-2024]
పొట్టకూటి కోసం వందల కిలోమీటర్లు వలస వచ్చిన ఆ కూలీ కుటుంబంలో విషాదం అలుముకుంది. -
ఓరుగల్లులో కాషాయోత్సాహం
[ 09-05-2024]
మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు హోరెత్తాయి. ‘మరోమారు మోదీ సర్కారు’ అంటూ యువత కేరింతలు కొట్టింది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం వింటూ కమలం శ్రేణులు కొత్త ఉత్సాహంతో జేజేలు పలికాయి. -
ఎన్నికలకు పోలీసుల రక్షణ ఛత్రం
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. -
‘ప్రత్యేక త చాటాలి.. ఓటు మురవాలి
[ 09-05-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి భారత ఎన్నికల సంఘం పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. పలు ప్రయోగాలు అమలు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తోంది. -
చెయ్యెత్తి నినదించూ.. ఓటెత్తి జైకొట్టు
[ 09-05-2024]
‘ఏ ఒక్క ఓటరు ఓటు వేయకుండా మిగిలిపోరాదు’ ఇది ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం, ఆశయం. -
నిబంధనల మేరకే ఈవీఎంల కమిషనింగ్
[ 09-05-2024]
ఎన్నికల నిబంధనల మేరకు ఈవీఎంల కమిషనింగ్ నిర్వహించినట్లు కేంద్ర ఎన్నికల ప్రత్యేక అధికారి నవీన్ విద్ది తెలిపారు. -
‘కడియం శ్రీహరి రాజకీయ ఊసరవెల్లి’
[ 09-05-2024]
భారాస పదేళ్ల పాలనలో ఎన్నో పదవులు అనుభవించి, స్వలాభం కోసం పార్టీ మారి ద్రోహం చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజకీయ ఊసరవెల్లి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. -
భారాసపై అవినీతి మరకలతోనే పార్టీ వీడాను..
[ 09-05-2024]
వరంగల్ లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, నా కుమార్తె కడియం కావ్యను మీ బిడ్డగా నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. -
ఆదరించండి.. అభివృద్ధి బాధ్యత నాదే
[ 09-05-2024]
పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు. -
నాలుగో రోజు.. 431 మంది పోస్టల్ ఓటు వినియోగం
[ 09-05-2024]
నాలుగో రోజు బుధవారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా 431 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.. -
ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కండి
[ 09-05-2024]
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల నిర్వహణకు అన్నివిధాలుగా సన్నద్ధమవ్వాలని రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. -
ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించండి
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఇండియా కూటమి బలపర్చిన పోరిక బలరాంనాయక్ను గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. -
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
[ 09-05-2024]
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల పల్లెలకు చెందిన ఇద్దరు యువకులు ఐఎఫ్ఎస్ సాధించారు. -
అంతర్గత కలహాలపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పరస్పర విమర్శలు చేసుకోవడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్గా తీసుకుంది. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గడువు పెంపు
[ 09-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి గడువు ఈ నెల 10 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు మన ‘నీడ’ మనకు కనిపించదు!
-
రూ.7 వేలకోట్ల రుణానికి ప్రయత్నాలు.. పోలింగ్ ముందురోజు పంపకాలకు సన్నాహాలు
-
జగన్ ఇష్టారాజ్యం చట్టం.. ఆస్తి కాపాడుకోవడం కష్టం
-
ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
-
వైకాపా మార్క్ ’పీనల్ కోడ్’: పులకేశీ.. విపక్షాలపై ఎంత కసి?
-
మంత్రి జోగి ఇలాకాలో భారీగా ఎన్నికల తాయిలాల సీజ్