logo

లిల్లీ పూలతో పుష్పార్చన

వసంత నవరాత్రుల్లో భాగంగా ఏడోరోజు సోమవారం శ్రీభద్రకాళి అమ్మవారికి లిల్లీ పూలతో పుష్పార్చన జరిపారు. లక్ష పుష్పార్చన, మహా మండపంలో మహిళలతో లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన నిర్వహించారు.

Updated : 16 Apr 2024 05:30 IST

న్యూస్‌టుడే, రంగంపేట: వసంత నవరాత్రుల్లో భాగంగా ఏడోరోజు సోమవారం శ్రీభద్రకాళి అమ్మవారికి లిల్లీ పూలతో పుష్పార్చన జరిపారు. లక్ష పుష్పార్చన, మహా మండపంలో మహిళలతో లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన నిర్వహించారు. వ్యాపారవేత్త తోట జగన్నాథం దంపతులు అమ్మవారికి పూలు సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని