Kodi Kathi: కోడికత్తితో బాబాయిపై దాడి.. చికిత్స పొందుతూ బాధితుడి మృతి
పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడు వరసకు బాబాయి అయ్యే వ్యక్తిని విచక్షణ రహితంగా పొడిచి హతమార్చాడు. ఈ ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది.
జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్టుడే: పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడు వరసకు బాబాయి అయ్యే వ్యక్తిని విచక్షణ రహితంగా పొడిచి హతమార్చాడు. ఈ ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గాంధీబొమ్మ సెంటర్ చెరువు రోడ్డులో నివాసం ఉంటున్న ఇళ్ల శ్రీనివాసు (23)కు, వరసకు బాబాయి అయిన గోసుల ఏడుకొండలు అలియాస్ బాలాజీ (27) మధ్య పాత గొడవలున్నాయి. వారి మధ్య గొడవలను సర్దుబాటు చేసుకునేందుకు ఏడుకొండలు, శ్రీనివాసు స్నేహితులతో కలిసి గాంధీబొమ్మ సెంటర్కు వచ్చారు. వీరిద్దరి మధ్య తిరిగి ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో శ్రీనివాసు తన వెంట తెచ్చుకున్న కోడికత్తితో ఏడుకొండలుపై విచక్షణారహితంగా దాడిచేసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఏడుకొండలుకు తీవ్ర రక్తస్రావమైంది. స్నేహితులు వెంటనే స్థానిక ప్రాంతీయాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై మల్లికార్జునరెడ్డి తన సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు శ్రీనివాసును అదుపులోకి తీసుకున్నారు. ఏడుకొండలు పెయింటర్గా పనిచేస్తున్నారు. అతనికి భార్య సంధ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రొయ్యకు ‘జగన్ వైరస్’
[ 09-05-2024]
రొయ్యల పంటకు వైరస్ల బెడద ఎక్కువ. వాటి ప్రభావం గుర్తించేలోపే చెరువులో రొయ్యలన్నీ కళ్లు తేలేస్తాయి. -
ఇదేనా మహిళా సాధికారత.. జగన్
[ 09-05-2024]
మహిళల్లో మార్కెటింగ్ నైపుణ్యాలు పెంచడం, అధునాతన డిజైన్ల తయారీకి శిక్షణ ఇవ్వడం, ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా నరసాపురంలో ఏర్పాటుచేసిన లేస్పార్కును వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం -
సీసాలో భూతం
[ 09-05-2024]
నాసిరకం మద్యం తాగి పేదలు ప్రాణాలు మీదకు తెచ్చుకొంటున్నారు. కాలేయం, మూత్రపిండాలు, మెదడు సంబంధిత అనారోగ్యాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. -
కొల్లేరు రాజ్యంలో అరాచకాసురుడు
[ 09-05-2024]
అది ప్రశాంత కొల్లేరు ప్రాంతం.. ఆ నేతను ఎన్నుకోవడంతో అరాచక రాజ్యంగా మారింది. హింసాత్మక ధోరణి చెలరేగింది. ప్రశ్నిస్తే దౌర్జన్య కాండకు పాల్పడటం.. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం ఆ నేత నైజం. -
జనసేనానికి నీరాజనం
[ 09-05-2024]
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు బుధవారం అపూర్వ స్వాగతం లభించింది. -
మీ పాలనలో రోజూ అమావాస్యే
[ 09-05-2024]
జగనన్న జమానాలో నగరాలు, పట్టణాలు అంధకారంలో మగ్గుతున్నాయి. రాత్రివేళ వెలుగులు కనుమరుగై... చీకట్లు రాజ్యమేలుతున్నాయి. -
ఖాకీలపై కాఠిన్యం
[ 09-05-2024]
నిత్యం పని ఒత్తిడి ఎదుర్కొంటూ.. కుటుంబానికి దూరంగా విధులు నిర్వర్తిస్తూ.. బాధితులకు భరోసానిస్తూ.. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తుంటారు పోలీసులు. -
మీ వెంకీ మామగా కోరుతున్నా
[ 09-05-2024]
కైకలూరు నియోజకవర్గ భవిష్యత్తు కోసం ఈ నెల 13వ తేదీన ప్రజలంతా బాధ్యతాయుతంగా కామినేని శీను మావయ్యకు ఓటేసి గెలిపించాలని ప్రముఖ సినీ కథానాయకుడు దగ్గుపాటి వెంకటేశ్ పిలుపునిచ్చారు. -
బీమాలోనూ జగన్మాయ
[ 09-05-2024]
యజమాని ఆకస్మిక మరణంతో ఆదరవు కోల్పోయిన కుటుంబాలకు భరోసా కల్పించిన చంద్రన్న బీమాపై జగన్ ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. -
త్వరలోనే టిడ్కో గృహాలు కేటాయిస్తాం
[ 09-05-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అధికారంలోకి రాగానే భీమవరానికి పూర్వ వైభవం తీసుకొస్తాుని ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వô్మ పేర్కొన్నారు. -
‘ప్రజల ఆస్తులు కాజేసేందుకు జగన్ కుట్ర’
[ 09-05-2024]
ప్రజల ఆస్తులను గుప్పెట్లో పెట్టుకుని స్వాహా చేసే కుట్రలో భాగంగానే సీఎం జగన్మోహన్రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తెచ్చారని తెదేపా సీనియర్ నాయకుడు భూపతిరాజు తిమ్మరాజు, -
పోలింగ్ కేంద్రానికి పచ్చ రంగు
[ 09-05-2024]
కట్టా సుబ్బారావుతోటలో పోలింగ్ కేంద్రానికి (సామాజిక భవనం) అధికారులు ఆకుపచ్చ రంగు వేయించారు.
తాజా వార్తలు (Latest News)
-
డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం
-
21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్.. మోదీ, అంబానీ, అదానీ కీలక పాత్ర: సీఎన్ఎన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎవడ్ని ఎక్కడ పెట్టాలో తెలుసు: వైకాపా అభ్యర్థి సతీమణి వ్యాఖ్యలు
-
ట్రంప్తో ఏకాంతంగా గడిపా: శృంగారతార స్టార్మీ డేనియల్స్
-
ఆడపిల్లని చేరదీసి.. అంగడిబొమ్మగా చేసి