ఆరోగ్య కేంద్రాలకు.. విద్యుత్తు కోత!
పేదలకు సత్వర వైద్య సేవలు అందించడానికి ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. రూ.లక్షల్లో విద్యుత్తు బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో మూడు నెలల కిందటే విద్యుత్తు సంస్థ అధికారులు ఫ్యూజ్లు పీకేశారు.
భారీగా పేరుకుపోయిన బకాయిలు
ఫ్యూజు పీకేసిన విద్యుత్తు సంస్థ సిబ్బంది
పెనుగొండ గ్రామీణ, న్యూస్టుడే: పేదలకు సత్వర వైద్య సేవలు అందించడానికి ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. రూ.లక్షల్లో విద్యుత్తు బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో మూడు నెలల కిందటే విద్యుత్తు సంస్థ అధికారులు ఫ్యూజ్లు పీకేశారు. ఆనాటి నుంచి ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే ఉద్యోగులు ఏదోలా కాలం నెట్టుకొస్తున్నారు. పెనుగొండ మండలంలోని దొంగరావిపాలెం ఆరోగ్య ఉప కేంద్రానికి రూ.లక్షకు పైగా బిల్లు వచ్చింది. ములపర్రు రూ.49 వేలు, నడిపూడి రూ.23 వేలు, దేవ రూ.21 వేలు, ఇలపర్రు రూ.25 వేలు వరకు వచ్చాయి. ఇలా ప్రతి కేంద్రంలో అధిక బిల్లులు రావడంతో విద్యుత్తు సంస్థ అధికారులు సరఫరా నిలిపివేశారు. ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో కేంద్రంలో ఉన్న వైద్య సిబ్బందికి ఉక్కబోత తప్పటం లేదు. ఈ పరిస్థితిపై సిద్ధాంతం పీహెచ్సీ వైద్యాధికారిణి సుప్రియను ‘న్యూస్టుడే’ సంప్రదించగా గతంలో ఆరోగ్య కేంద్రాలకు ప్రత్యేక బడ్జెట్ వచ్చేదన్నారు. ప్రస్తుతం రాక బిల్లులు ఆగిపోయాయని, విద్యుత్తు సరఫరా నిలిపివేయడంపై ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తాడేపల్లిగూడెంలో జనసేనాని సభ
[ 28-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లిగూడెం గొల్లగూడెం సెంటర్ వద్ద జనసేన అధినేత పవన్కల్యాణ్ బహిరంగ సభ నిర్వహించనున్నారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. -
జిల్లా ఓటర్లు 16,37,430
[ 28-04-2024]
జిల్లాలో ఇప్పటి వరకు 16,37,430 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో పురుషులు 7,99,241 మంది, మహిళలు 8,38,063, ఇతరులు 126 మంది ఉన్నారు. -
జగన్ ఏలుబడి.. బాగుపడని బాలబడి!
[ 28-04-2024]
ఒక్కటంటే ఒక కేంద్రం బాగుందని చెప్పలేం. చిన్నారుల సంక్షేమానికి భరోసా మాది. వారికి మావయ్యనంటూ సీఎం జగన్ ప్రకటనలిస్తున్నా..అవన్నీ ఉత్తమాటలే. -
కాలయాపన చేసి అప్పుల్లో ముంచారు
[ 28-04-2024]
సొంతింటి కల సాకారమే లక్ష్యంగా తెదేపా ప్రభుత్వం పక్కా ఇళ్లు మంజూరు చేసింది. ఈ లబ్ధిదారులకు నేటికీ బిల్లులు చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. -
వైకాపా నాయకులవి చిల్లర రాజకీయాలు
[ 28-04-2024]
వైకాపా నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ.. మళ్లీ గద్దె నెక్కాలని చూస్తున్నారని.. ఈసారి ప్రజలెవరూ నమ్మరని ఎన్డీయే దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. -
జగనన్నా... అన్నింటికీ ఎగనామమే!
[ 28-04-2024]
మాది రైతు ప్రభుత్వం.. మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం.. ఆర్బీకేల ద్వారా రైతుపరమైన కార్యకలాపాలతో సమూల మార్పులకు నాంది పలికాం.. సీఎం జగన్మోహన్రెడ్డి మాటలివి. -
వైకాపా నాయకులవి చిల్లర రాజకీయాలు : చింతమనేని
[ 28-04-2024]
వైకాపా నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ.. మళ్లీ గద్దె నెక్కాలని చూస్తున్నారని.. ఈసారి ప్రజలెవరూ నమ్మరని ఎన్డీయే దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. -
అధికార పార్టీ ప్రలోభాల పర్వం
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార వైకాపా ముందుగానే ప్రలోభాలకు తెరలేపింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక పోలింగ్కు ఎక్కువ సమయం ఉండటంతో అభ్యర్థులు గ్రామాల్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు, పరామర్శలకు ప్రాధాన్యం ఇచ్చారు. -
దొరికినకాడికి దోచుకోవడమే!
[ 28-04-2024]
ఆయనదో ప్రత్యేక శైలి. మాటలు సంస్కరణల మైలురాళ్లు దాటుతాయి. చేతల్లోకి వస్తే ఆయనంత అవినీతిపరుడు మరొకరు ఉండరని చెబుతుంటారు. పురపాలక సంఘంలో ఎన్ని విధాలా అక్రమాలకు పాల్పడవచ్చో ఆయనకు తెలిసిన విధంగా మరొకరికి తెలియదు. -
పశ్చిమ ఓటర్లు 14,72,923
[ 28-04-2024]
పశ్చిమ గోదావరిలో ఓటర్ల సంఖ్య 14,72,923కు చేరింది. సవరణల అనంతరం గత జనవరిలో విడుదల చేసిన తుది జాబితా ప్రకారం 14,61,338 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రజల పక్షాన పోరాడితే 25 కేసులు పెట్టారు: నిమ్మల
[ 28-04-2024]
జగన్ ప్రభుత్వంలో ప్రజల పక్షాన సమస్యలపై పోరాడినందుకు తనపై 25 కేసులు పెట్టారని, కక్షసాధింపునకు ఇదే నిదర్శనమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
విలీనం..బతుకు ‘చక్ర’బంధం!
[ 28-04-2024]
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే తమ కష్టాలు తీరి, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ప్రయోజనాలు అందుతాయని ఆశ పడ్డారు ఆర్టీసీ సిబ్బంది. -
మూడేళ్లూ మందగమనమే
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వం స్థానిక సంస్థలను నామమాత్రంగా మార్చేసింది. రాజ్యాంగం ద్వారా లభించిన అధికారాలకూ సంకెళ్లు వేసింది. ఫలితంగా మూడున్నర సంవత్సరాల్లోనే జడ్పీ, ఇతర స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. -
జగన్ అరాచక పాలనపై ఎన్డీయే తరఫున ఛార్జిషీట్ వేస్తాం: పితాని
[ 28-04-2024]
అయిదేళ్ల అవినీతి, అరాచక పాలనపై ఎన్టీయే తరఫున ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నామని కూటమి ఆచంట అసెంబ్లీ అభ్యర్థి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ అన్నారు. కొమ్ముచిక్కాలలో శనివారం తెదేపా, జనసేన, భాజపా ముఖ్యనాయకులతో కలిసి జగన్ అరాచక పాలన అంతం.. ఎన్టీయే పంతం అని జగనాసురుని రక్తచరిత్ర కరపత్రాలను ఆవిష్కరించి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు