icon icon icon
icon icon icon

లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుల నియామకం

శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడిగా కలమట వెంకటరమణ, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా వెంకటశివుడుయాదవ్‌ను ఆ పార్టీ నియమించింది.

Published : 25 Apr 2024 06:06 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడిగా కలమట వెంకటరమణ, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా వెంకటశివుడుయాదవ్‌ను ఆ పార్టీ నియమించింది. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img