icon icon icon
icon icon icon

అభిమానమంత గుర్తు!

గాజు గ్లాసు గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనసేన నేతలు వినూత్న ప్రచారం చేయిస్తున్నారు.

Published : 27 Apr 2024 05:40 IST

గాజు గ్లాసు గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనసేన నేతలు వినూత్న ప్రచారం చేయిస్తున్నారు. పెద్ద గాజు గ్లాసు నమూనాలను ప్రజల్లోకి పంపుతున్నారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో కూటమి తరఫున జనసేన అభ్యర్థి వంశీకృష్ణశ్రీనివాస్‌ బరిలోకి దిగారు. ఆ పార్టీ గుర్తు ‘గాజు గ్లాసు’ ప్రజలకు గుర్తుండిపోయేలా నమూనా గుర్తులతో ప్రచారం చేయిస్తున్నారు. శుక్రవారం నగరంలోని నీలమ్మ వేప చెట్టు ప్రాంతంలో ఈ చిత్రం కనిపించింది.

ఈనాడు, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img