ఏయే దేశాలు ఎంత ఆహారం వృథా చేస్తున్నాయంటే!
ప్రపంచవ్యాప్తంగా 2019లో 931 మిలియన్ల టన్నుల ఆహారం వృథా అయిందని ‘ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్టు 2021’నివేదికలో తేలింది. ప్రపంచ ఉత్పత్తిలో ఇది 17శాతంగా ఉంది. ఇళ్ల నుంచి 61శాతం, ఆహార సేవల కారణంగా 26శాతం, రిటైల్ అవుట్లెట్ల ద్వారా 13శాతం ఆహార పదార్థాలు
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా 2019లో 931 మిలియన్ల టన్నుల ఆహారం వృథా అయిందని ‘ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్టు 2021’నివేదికలో తేలింది. ప్రపంచ ఉత్పత్తిలో ఇది 17శాతంగా ఉంది. ఇళ్ల నుంచి 61శాతం, ఆహార సేవల కారణంగా 26శాతం, రిటైల్ అవుట్లెట్ల ద్వారా 13శాతం ఆహార పదార్థాలు చెత్తబుట్టలోకి వెళ్తున్నాయని ఐరాస ఆవేదన వ్యక్తం చేసింది. మన భారతీయులు ఏటా 68మిలియన్ల టన్నుల ఆహారాన్ని పారేస్తున్నారట. భారత్లో తలసరిగా ఒక ఏడాదిలో ఒక ఇంటి నుంచి 50కిలోలు ఆహారం వృథా చేస్తున్నారు. మనకన్నా అధికంగా ఆహారం చెత్తపాలు చేస్తున్న దేశాలు చాలా ఉన్నాయి. సరాసరి 70 - 100 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నట్లు నివేదికలో తేలింది. మరి ఒక కుటుంబం ఏటా వృథా చేస్తున్న ఆహారం ఆధారంగా పేర్కొన్న కొన్ని ముఖ్యమైన దేశాలేవో చూద్దామా..?
నైజీరియా - 189 కిలోలు
గ్రీస్ - 142 కిలోలు
సౌదీ అరేబియా - 105 కిలోలు
ఆస్ట్రేలియా - 102 కిలోలు
కెన్యా - 99కిలోలు
మెక్సికో - 94 కిలోలు
ఇథియోపియా - 92 కిలోలు
మలేషియా - 91 కిలోలు
ఫ్రాన్స్ - 85 కిలోలు
కెనడా - 79 కిలోలు
ఇండోనేషియా, యూకే, స్పెయిన్ - 77 కిలోలు
వియత్నాం - 76 కిలోలు
జర్మనీ - 75 కిలోలు
పాకిస్థాన్ - 74 కిలోలు
కొలంబియా - 70కిలోలు
ఇటలీ - 67 కిలోలు
బంగ్లాదేశ్ - 65 కిలోలు
చైనా, జపాన్ - 64 కిలోలు
బ్రెజిల్ - 60 కిలోలు
యూఎస్ - 59 కిలోలు
పోలాండ్ - 56 కిలోలు
భారత్ - 50 కిలోలు
దక్షిణాఫ్రికా - 40 కిలోలు
రష్యా - 33 కిలోలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.