ఓ మై గాడ్‌.. ఈ స్టంట్స్ వేరే లెవల్! 

సుధీర్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. దేశం నలుమూలల్లో ఉన్న ఎంతోమంది వ్యక్తుల్ని వారి టాలెంట్స్‌ని ప్రేక్షకులకు పరిచయం...

Published : 07 Jun 2021 16:36 IST

హైదరాబాద్‌: సుధీర్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. దేశం నలుమూలల్లో ఉన్న ఎంతోమంది వ్యక్తుల్ని వారి టాలెంట్స్‌ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న ఈ షోలో తాజాగా మనీశ్‌ జాదవ్‌, పంజాబ్‌కు చెందిన ఖల్సా గ్రూప్‌ సభ్యులు తమ అద్భుత విన్యాసాలతో ఆకట్టుకున్నారు. మంచినీళ్లతో ఆశ్చర్యపరిచే విన్యాసాలు చేసి మనీశ్‌ మెప్పించగా.. కత్తిసాము, కర్రసాముతోపాటు ఎన్నో ప్రమాదకరమైన సాహసాలను అలవోకగా చేసి ఖల్సా గ్రూప్‌ అందరి ప్రశంసలు అందుకున్నారు. వీళ్లు చేసిన స్టంట్స్ చూసి ఆడియన్స్ సైతం ‘ఓ మై గాడ్‌.. ఈ స్టంట్స్ వేరే లెవల్‌’ అన్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని