నాపై ఉన్న అభిప్రాయం ఆ షోతో మారిపోయింది
‘బిగ్బాస్’ వల్ల తనకి అంతా మంచే జరిగిందని నటుడు నవదీప్ అన్నారు. దాదాపు 17 సంవత్సరాల క్రితం ‘జై’తో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం కథానాయకుడిగానే కాకుండా సహాయనటుడిగానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు...
నవదీప్
హైదరాబాద్: ‘బిగ్బాస్’ వల్ల తనకి అంతా మంచే జరిగిందని నటుడు నవదీప్ అన్నారు. దాదాపు 17 సంవత్సరాల క్రితం ‘జై’తో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం సహాయనటుడిగానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఆయన కీలకపాత్రలో నటించిన చిత్రం ‘మోసగాళ్లు’. కాజల్, మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. ‘మహాశివరాత్రి’ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్లో నవదీప్ తాజాగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఆయన పంచుకున్నారు.
‘‘చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అంటే నాకెంతో ఇష్టం. ఎన్సీసీలో మా అమ్మకి చిరంజీవి గారు సినీయర్. అందులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో చిరుతో మ అమ్మ ఓ ఫొటో దిగింది. నాకు ఊహ తెలిసే సమయానికే ఇండస్ట్రీలో ఆయన పెద్ద హీరో అయ్యారు. చిరుతో దిగిన ఫొటోని అమ్మ చాలాసార్లు నాకు చూపించింది. అలా, ఆయనంటే చిన్నప్పటి నుంచే తెలియని అభిమానం ఏర్పడింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బన్నీ-శిరీష్తో పరిచయం ఏర్పడింది. మేము ముగ్గురం ఎక్కువ పార్టీలు చేసుకునేవాళ్లం. కొన్నాళ్లకు రానా పరిచయం.. చరణ్తో కూడా స్నేహం పెరిగింది. అలా మేమందరం ఫ్రెండ్లీగా ఉంటాం. దాంతో నన్ను మెగా కాంపౌండ్కు సంబంధించిన హీరో అంటుంటారు’’
‘‘నేను చేసిన చిన్న చిన్న తప్పుల వల్లే మొదట్లో వార్తల్లో నిలిచాను. కొంతకాలమయ్యే సరికి నేను చేసినా, చేయకపోయినా సరే నా గురించి రూమర్స్ క్రియేట్ చేయడం ప్రారంభించారు. నా చుట్టూ ఉన్నవాళ్లకు నేనేంటో తెలుసు కాబట్టి మిగిలిన వాళ్లు ఏమనుకుంటే నాకెందుకు అనుకునేవాడిని. దానివల్ల ప్రేక్షకుల్లో నాపై ఓ చెడు అభిప్రాయం వచ్చేసింది. అలాంటి సమయంలో రియాల్టీ షోలో ఆఫర్ వచ్చింది. అక్కడికి వెళితే.. నేనేంటో అందరికీ తెలుస్తుందనుకున్నాను. వచ్చాను. అందరికీ నాపై ఉన్న అభిప్రాయం ఆ షోతో మారిపోయింది. ఇప్పుడు అందరూ నన్ను మంచిగానే చూస్తున్నారు’’ అని నవదీప్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్లా కనిపించిందని రానా అన్నారు. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి -
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
-
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన
-
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
-
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
-
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా