ప్రభాస్‌తో ఫరియా.. పాయల్‌ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ

ప్రభాస్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు ‘జాతి రత్నాలు’ కథానాయిక ఫరియా అబ్దుల్లా.

Published : 05 Mar 2021 01:32 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్:  ప్రభాస్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు ‘జాతి రత్నాలు’ కథానాయిక ఫరియా అబ్దుల్లా.

* జాన్వీ కపూర్‌ నటించిన ‘రూహీ’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న జాన్వీ తన ఫొటోల్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

* పచ్చని పొలాల మధ్య ఫొటోషూట్‌కి వెళ్లింది పాయల్‌ రాజ్‌పుత్‌. అక్కడున్న కారుణ్య అనే బాలికని కలిసి తెలుగులో మాట్లాడి సందడి చేసింది.  ‘నా తెలుగు వినండి’ అంటూ వీడియో షేర్‌ చేసింది.

* ఒక్క లైన్‌ స్టోరీ: లిప్‌బామ్‌ని ఇష్టపడే ఓ అమ్మాయి అంటూ లిప్‌బామ్‌ రాసుకుంటుంది నివేదా థామస్‌. 

* దర్శకురాలు నందిని రెడ్డికి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు నటి మాళవిక నాయర్‌. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘కల్యాణ వైభోగమే’ చిత్రం వచ్చింది. 




















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని