చిత్రవార్త

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో రాణించాలని, కొత్తగా స్థాపించనున్న జాతీయ పార్టీ విజయవంతంగా నడవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్‌ మసియుల్లా ఖాన్‌ ఆధ్వర్యంలో తెరాస మైనారిటీ నేతలు బద్రుద్దీన్‌

Published : 25 Sep 2022 04:47 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో రాణించాలని, కొత్తగా స్థాపించనున్న జాతీయ పార్టీ విజయవంతంగా నడవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్‌ మసియుల్లా ఖాన్‌ ఆధ్వర్యంలో తెరాస మైనారిటీ నేతలు బద్రుద్దీన్‌, అతారుల్లా ఖాన్‌ తదితరులు రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌ దర్గాలో శనివారం చాదర్‌ సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి దేశ గతిని మార్చాలని ప్రజలంతా ఆశిస్తున్నారని తెలిపారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని