మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్‌లో ప్రయాణం: ఆర్టీసీ

ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్‌ టికెట్‌ పాస్‌లు ఉన్న వారు డీలక్స్‌ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది.

Published : 07 May 2024 03:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్‌ టికెట్‌ పాస్‌లు ఉన్న వారు డీలక్స్‌ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. ఈ మేరకు కాంబినేషన్‌ టికెట్లు ఇస్తామని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సోమవారం ‘ఎక్స్‌’లో తెలిపారు. 100 కి.మీ పరిధికి మంత్లీ సీజన్‌ టికెట్‌ పాస్‌లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని